ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంపు

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంపు

 అమరావతి, న్యూస్ వెలుగు;   ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగినా పలువర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!