
మొక్కలు నాటటం మన అందరి బాధ్యత
Kurnool (కర్నూలు) : తల్లికి వందనం కార్యక్రమంలో  అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ పాల్గొని మొక్కను నాటారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి వాటి  సంరక్షణ బాధ్యత తీసుకోవాలని వైద్య విద్యార్దులకు పిలుపు నిచ్చారు.
 
సోమవారం మెడికల్ కళాశాల యు.జి హాస్టల్ ప్రాంగణంలో తల్లికి వందనం నిర్వహించినట్లు వెల్లడించారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పద్మా విజయశ్రీ,హాస్టల్ చీఫ్ వార్డెన్ నాగేశ్వరరావు, సోమశేఖర్, వెంకటేశ్వర్లు, జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ జయరాం యు.జి విద్యార్థులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu