మహాత్మా గాంధీ  సేవలు చిరస్మరణీయం

మహాత్మా గాంధీ  సేవలు చిరస్మరణీయం

 కర్నూలు, న్యూస్ వెలుగు; స్వాతంత్ర్య సమరయోధుడు మన జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్థంతి సందర్బంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలోజిల్లా వైద్య , ఆరోగ్యాశాఖాధికారి డాక్టర్. P. శాంతి కళ విగ్రహానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. స్మరించుకున్నారు.
అమర వీరుల త్యాగాలను గుర్తుచేసుకొని నివాళి అర్పించడంతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన దేశ నాయకులకు, మహానీయులకు వినమ్రంగా వందనం చేశారు. డాక్టర్.DPMO ఉమా డాక్టర్. శైలేష్ , డాక్టర్. రఘు , డాక్టర్ రేష్మ, డాక్టర్. రామతులసి ,DPHNO అన్నపూర్ణ , డెమో శ్రీనివాసులు శెట్టి , SO హేమసుందరం పరిపాలనధికారి అరుణ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నరు.

Author

Was this helpful?

Thanks for your feedback!