బీసీ కార్పొరేషన్ లోన్ల దరఖాస్తు గడువు పొడిగింపు…

బీసీ కార్పొరేషన్ లోన్ల దరఖాస్తు గడువు పొడిగింపు…

     ఎంపీడీవో విశ్వమోహన్

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి దరఖాస్తు గడువును ఫిబ్రవరి 7వ తేదీ నుండి 12 తేదీ వరకు పొడిగించిందని తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో బీసీ కార్పొరేషన్ లోన్ల కొరకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుంటే, 12వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!