ఆ యుద్ద విమానం దేశానికే గర్వకారణo

ఆ యుద్ద విమానం దేశానికే గర్వకారణo

న్యూస్ వెలుగు కర్ణాటక :   కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా 2025 లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఏరో ఇండియా 15వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ…తేజస్ యుద్ద విమానం దేశానికే గర్వకారణమని అన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!