అన్నక్యాంటీన్‌కు విరాళం అందించిన రిటైర్డ్ ఉద్యోగులు

అన్నక్యాంటీన్‌కు విరాళం అందించిన రిటైర్డ్ ఉద్యోగులు

అమరావతి :  అన్నక్యాంటీన్‌కు ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విరాళం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిసి రూ.6,66,666ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారి దాతృత్వాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS