ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 113 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 113 ఫిర్యాదులు

కర్నూలు న్యూస్ వెలుగు : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 113 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!