
అమ్మవారి సన్నిధిలో నంద్యాల జిల్లా కలెక్టర్
విజయవాడ: శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఐఏఎస్..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .
Was this helpful?
Thanks for your feedback!