
ఇరుముడితో మల్లన్న సన్నిధికి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రం నుంచి శివదీక్షాపరులు ఆదివారం ఇరుముడులతో శ్రీశైల మల్లన్న సన్నిధికి బయలు దేరి వెళ్ళారు.
 
  ఆదోని రహదారిలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి స్వీకరించారు.ముందుగా స్వామి వారి ఆలయంలో శివ మాలధారుల ఆధ్వర్యంలో 4 సామూహిక వివాహాలు జరిగాయి.ఈ సందర్భంగా మాలధారుల కుటుంబ సభ్యులు,భక్తులు,బంధుమిత్రులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసింది. అనంతరం మాలధారులను కుటుంబ సభ్యులు ఊరేగింపుగా సాగనంపారు.
ఆదోని రహదారిలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి స్వీకరించారు.ముందుగా స్వామి వారి ఆలయంలో శివ మాలధారుల ఆధ్వర్యంలో 4 సామూహిక వివాహాలు జరిగాయి.ఈ సందర్భంగా మాలధారుల కుటుంబ సభ్యులు,భక్తులు,బంధుమిత్రులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసింది. అనంతరం మాలధారులను కుటుంబ సభ్యులు ఊరేగింపుగా సాగనంపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda