
వీర మహిళ కుటుంబాన్ని పరామర్శించిన : ఎంపీ బైరెడ్డి శబరి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జనసేన రాష్ట్ర మహిళా సాధికార చైర్మన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి రేఖాగౌడ్ కుటుంబాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. ఇటీవల రేఖ గౌడ్ మాతృమూర్తి శశికళ గౌడ్ అకాలంగా మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కర్నూల్ లోని రేఖ గౌడ్ నివాసం లో శశికళ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలిపే వారికి పరామర్శించి ధైర్యం చెప్పారు.ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ చింత గకొనసాగింపు సురేష్,జనసేన నాయకులు షేక్ హర్షద్, రాంబాబు, రాజశేఖర్, ఎంపీ. చంద్రమౌళి పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!