
ఏపీలో భగ్గుమన్న భానుడు..!
అమరావతి : శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడులో 42.8°C, కర్నూలు జిల్లా ఉలింద కొండలో 42.6°C, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, విజయనగరం జిల్లా పెదనదిపల్లిలో 41.7°C, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 41.1°C, అనకాపల్లి జిల్లా రావికమతం మరియు వడ్డాది, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 41°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!