ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం : కమిషనర్ రవీంద్ర బాబు

ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం : కమిషనర్ రవీంద్ర బాబు

కర్నూలు  న్యూస్ వెలుగు : ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరపాలక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!