శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమం

శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమం

హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం స్థానిక బళ్ళారి రహదారిలో పెట్రోల్ బ్యాంకు వద్ద,శ్రీ మారెమ్మ అవ్వ గుడి వద్ద,శ్రీ సుంక్లమ్మ అవ్వ గుడి వద్ద యుగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్ళే కర్ణాటక గంగావతి సిరిగిరి బాధ నెట్టి గెనికి హాలు మాట సురు భక్తులకు హోళగుంద భక్తుల ఆధ్వర్యంలో అల్పాహారం,అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అలాగే భక్తులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. భక్తులు పాదయాత్ర ప్రశాంతంగా సాగాలని దేవుడ్ని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!