
విమానాశ్రయం కల నెరవేరుతుంది :కేంద్ర మంత్రి
న్యూస్ వెలుగు శ్రీకాకుళం : 
 శ్రీకాకుళం ఎంపీగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం విమానాశ్రయం కల సాకారమవుతున్నందుకు గర్విస్తున్నానాని కేంద్రమంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ఇటు రాష్ట్రంలో అటు  కేంద్రంలోని సమర్ధవంతమైన నాయకత్వంతో సవాళ్లను అధిగమించి, మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నాం.
శ్రీకాకుళం ఎంపీగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం విమానాశ్రయం కల సాకారమవుతున్నందుకు గర్విస్తున్నానాని కేంద్రమంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ఇటు రాష్ట్రంలో అటు  కేంద్రంలోని సమర్ధవంతమైన నాయకత్వంతో సవాళ్లను అధిగమించి, మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నాం. 
ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలపరచడంతో పాటు ప్రజలకు కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ విమానాశ్రయం గేమ్ – ఛేంజర్గా మారుతుందన్నారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM