
అంబేద్కర్ విగ్రహా ఘటనపై డీజీపీతో చర్చిన సీఎం
న్యూస్ వెలుగు తూర్పు గోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్ల గాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అపచారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.
Was this helpful?
Thanks for your feedback!