అంబేద్కర్ విగ్రహా ఘటనపై డీజీపీతో చర్చిన సీఎం

అంబేద్కర్ విగ్రహా ఘటనపై డీజీపీతో చర్చిన సీఎం

న్యూస్ వెలుగు  తూర్పు గోదావరి జిల్లా:  గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్ల గాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అపచారాన్ని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS