ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్

ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్

హోళగుంద, న్యూస్ వెలుగు : మండల నూతన ఎస్ఐగా దిలీప్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్ నందు సోమవారం భాద్యతలు స్వీకరించారు.ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ బాల నరసింహులు కర్నూలు త్రిటౌన్ కు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు మేరకు ఆలూరు నుండి హోళగుందకు బదిలీ పై రావడం జరిగిందన్నారు.మరియు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని చెప్పారు. 

Authors

Was this helpful?

Thanks for your feedback!