
యువతకు ఉపాధిని కల్పించేందుకే ఈ ఒప్పందం : మంత్రి నారాలోకేష్
అమరావతి న్యూస్ వెలుగు : ఉన్నత విద్య అభ్యశిస్తున్న విద్యార్థుల్లో ఐటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెం ట్ కార్పొరేషన్.. ప్రఖ్యాత ఐటి సంస్థ సిస్కోతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకొందని మంత్రి నారాలోకేష్ తెలిపారు . గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఇరువురి ప్రతినిధులు MOU పై సంతకాలు చేసినట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!