కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం

ఏపీ సచివాలయం న్యూస్ వెలుగు : రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా తమ లక్ష్యాలను పూర్తిచేసే బాధ్యత కలెక్టర్లు మీదే అని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు వంటి వాటిపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని సీఎం అన్నారు .

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS