
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండలం కేంద్రంలో మంగళవారం నందు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.ఇందులో 575 మంది విద్యార్థులగాను,561 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైన్నట్లు మరియ 14 మంది విద్యార్థులు గైరాజరు ఆయున్నట్లు మండల విద్యాశాఖాధికారులు సత్యనారాయణ,జగన్నాథ్ తెలిపారు.పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!