
నగల షోరూము ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కర్నూలు: వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బంగారు ఆభరణాలు రూపొందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ప్రపంచ వాణిజ్య రంగాలలో ధీటుగా రాణిస్తోందన్నారని పాణ్యం శాసన సభ్యులు గౌరు చరితారెడ్డి అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూమును ఆమె చేతుల మీదుగా పున: ప్రారంభించిన సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, వన్ టీవీ ఎం.డి. మహబూబ్ బాష తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!