ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

అమరావతి  న్యూస్ వెలుగు : 

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ప్రజలకు  శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని కరుణ, కటాక్షం ప్రతీ ఒక్కరిపై ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, సమస్త జీవరాశులు సుభిక్షంగా ఉండాలని శ్రీ రామచంద్ర స్వామిని ప్రార్దించినట్లు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS