
అభివృద్ధి కార్యాచరణపై కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి
శ్రీకాకుళం న్యూస్ వెలుగు : శ్రీకాకుళం నగరంలోని రైతు బజార్ మార్కెట్ అభివృద్ధి , మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు , ఎమ్మెల్యే గొండు శంకర్ గారితో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ను పరిశీలించినట్లు తెలిపారు. శ్రీకాకుళంలోని రైతులు మరియు పౌరులకు మెరుగైన సౌకర్యాలను అందించడం లక్ష్యంగా త్వరితన ఈ ప్రాజెక్టు నిర్మిస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోన్ నాయుడు తెలిపారు .అనంతరం మార్కెట్ లో నిర్వహించిన శ్రీ రామనవమి వేడుకలలో పాల్గొని శ్రీ రామ మందిరాన్ని సందర్శించారు .
Was this helpful?
Thanks for your feedback!