కేంద్ర మంత్రి  అర్జున్ రామ్ మేఘవాల్ తో భేటీ అయ్యారు చంద్రబాబు

కేంద్ర మంత్రి  అర్జున్ రామ్ మేఘవాల్ తో భేటీ అయ్యారు చంద్రబాబు

ఢిల్లీ న్యూస్ వెలుగు : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ కు రావలసిన అనేక సంక్షేమ పథకాలు నిధులపై ఆయా కేంద్ర మంత్రులకు వివరించినట్లు సీఎంఓ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు నేడు కేంద్ర న్యాయ శాఖామంత్రి  అర్జున్ రామ్ మేఘవాల్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం లో కేంద్రమంత్రి  రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS