
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ముగిసిన సమావేశం
ఢిల్లీ న్యూస్ వెలుగు : జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిపై న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైన్శంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో, సిసిఎస్ పరిస్థితిని సమీక్షించింది.
Was this helpful?
Thanks for your feedback!