
నివాళులు అర్పించి పవన్ కళ్యాణ్
నెల్లూరు న్యూస్ వెలుగు : జమ్మూ & కాశ్మీర్ లో రెండు రోజుల క్రితం ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్, కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి, 
 కుటుంబ సభ్యులను  పరామర్శించి, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .
కుటుంబ సభ్యులను  పరామర్శించి, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .
.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM