
నాలుగు రోజులు భారీ వర్షాలు
న్యూస్ వెలుగు అమరావతి : 
 ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని   ఏపీ విపత్తుల నిర్వహణ శాఖా సూచించింది. శుక్రవారం (13-06-25) మన్యం, అల్లూరి,కాకినాడ,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని   ఏపీ విపత్తుల నిర్వహణ శాఖా సూచించింది. శుక్రవారం (13-06-25) మన్యం, అల్లూరి,కాకినాడ,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM