విమాన ప్రమాద ఘటనా స్థలాన్నీ పరిశీలించిన కేంద్ర మంత్రులు

విమాన ప్రమాద ఘటనా స్థలాన్నీ పరిశీలించిన కేంద్ర మంత్రులు

న్యూస్ వెలుగు అహమ్మదాబాద్ :

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ ఎప్ బృందాలు చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!