నందనపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

నందనపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు మండలం నందనపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కె. చంద్రశేఖర్ మట్లాడుతూ యోగా నిత్య జీవితంలో భాగం అవ్వాలని.. విద్యార్థులు చిన్ననాటి నుంచె యోగా అభ్యాసం చేయడం ద్వారా మానసిక శాంతి, విద్యలో చురుకు దనం, రోగనిరోధక శాక్తి పెరగడంతోపాటు మంచి ఆరోగ్యం పొందవచ్చు అని విద్యార్థులకు యోగా విషిష్టత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు న్వర్ణలత, సంద్యా, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!