
మాత శిశు ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
మంచిర్యాల న్యూస్ వేలుగు : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను పరిశీలించారు.
Was this helpful?
Thanks for your feedback!