వ్యాస రచన పోటీల్లో బహుమతులు అందుకున్న విద్యార్దులు

వ్యాస రచన పోటీల్లో బహుమతులు అందుకున్న విద్యార్దులు

హోళగుంద :మండల కేంద్రంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ, కార్యదర్శి రాజశేఖర్ బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు పంపాపతి, నాయకులు ,ఉపాద్యాయులు , విద్యార్డుల తల్లిదండ్రులు  తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!