
సిపి రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు
ఢిల్లీ (న్యూస్ వెలుగు ): భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో రాధాకృష్ణన్ దశాబ్దాలుగా ఉన్న గొప్ప అనుభవం దేశ పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM