
తెలుగు సాహిత్యానికి వేగుచుక్క ఆయన: మాజీ ముఖ్యమంత్రి
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : తెలుగు సాహిత్యానికి వేగుచుక్క, అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించి మహిళాభ్యుదయానికి పాటుపడిన సాంఘిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!