దీపావళి వేడుకల్లో చంద్రబాబు నాయుడు దంపతులు

దీపావళి వేడుకల్లో చంద్రబాబు నాయుడు దంపతులు

విజయవాడ (న్యూస్ వెలుగు ): విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS