
విదిగా మా బాధ్యతలు నిర్వహించాం : ఎస్ఐ
హొళగుంద :మండలంలో వాయిదా పడ్డ 7 పాఠశాలల ఛైర్మన్ ఎన్నికలు శనివారం సజావుగా నిర్వహించిన ఎస్ఐ బాల నరశింహులు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని ఎంఈఓ తెలిపారు.అనంతరం ఎస్ఐ బాల నరసింహులును శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బీరప్ప,గర్జప్ప, గాదిలింగ,తిమ్మా రెడ్డి,చాగప్ప,గంగాధర,సర్పంచ్ భర్త శేషప్ప,శ్రీనివాస్ రెడ్డి,బసవరాజు,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!