రైతులతో కలిసి చలో హోస్పేట్ డ్యాం నిర్వహించిన ఎమ్మెల్యే

రైతులతో కలిసి చలో హోస్పేట్ డ్యాం నిర్వహించిన ఎమ్మెల్యే

హొళగుంద,( న్యూస్ వెలుగు): మంగళవారం హొళగుంద,హాలహర్వి మండలాల రైతులతో కలిసి ఆలూరు ఎమ్మెల్యే బూసినే వీరూపాక్షీ చలో హోస్పెట్ డ్యాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ షహియుల్లా సోమవారం పాత్రికేయులకు తెలిపారు.ముఖ్యంగా రెండవ పంట పండించడానికి ఎల్ ఎల్ సి దిగువ కాలువకు నీటి విడుదలకు టిబి బోర్డు అధికారులను కలవడం జరుగుతుందన్నారు.కావున రైతులు మరియు జడ్పీటీసీ,ఎంపీపీ,సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు,తాలూకా కార్యవర్గ సభ్యులు,మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీలు,ఎంపీటీసీ లు, కో కన్వీనర్,వైసీపీ కొండ అమ్రేష్ నాయకులు,కార్యకర్తలు,బివిఆర్ అభిమానులు పాల్గొన్నాలని కోరారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS