కార్తీకదీపం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలి

కార్తీకదీపం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలి

హొలగుంద (న్యూస్ వెలుగు): మండల కేంద్రానికి శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం కార్తీకదీపం కొండ గుహలోవెలసిన శ్రీ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు ఈనెల 10న సందర్భంగా సాయంత్రం 6:30 నిమిషాలకు కార్తీకదీపం దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రాజా పంపన గౌడ భారత్ యూత్ గౌరవ అధ్యక్షులు శివశంకర్ గౌడ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు కార్తీకదీపం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్తిక దీపోత్సవం వెలిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!