FlatNews Buy Now
కంటి ఆసుపత్రి ని  ప్రారంభించిన ముఖ్యమంత్రి

కంటి ఆసుపత్రి ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

గుంటూరు  (న్యూస్ వెలుగు): గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రత్యేకతలను నిర్వాహకులు వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS