
పెయింటింగ్ పోటీల్లో విజయాన్ని సాధించిన హోళగుంద విద్యార్థులు
హోళగుంద మండలం : ఆదోని పట్టణంలో ఈ నెల 24,25వ తేదీల్లో నిర్వహించిన అఖిల భారత హోర నాడు కన్నడ సంఘాల 9 మహమేళ నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.ఈ పోటీల్లో మంజునాథ్ ద్వితీయ బహుమతి,మైముదా తృతీయ బహుమతి సాధించారు.దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ విద్యార్థులకు శిల్డ్,ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.
Was this helpful?
Thanks for your feedback!