
తుగ్గలి మండలంలో వరుస దొంగతనాలు పట్టించుకునే వారు ఎక్కడ ..?
తుగ్గలి న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వరుస దొంగతనాలు గ్రామీణ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. తుగ్గలి మండలంకేంద్రం , పేండేకల్లు రైల్యే స్టేషన్ లో ఆగస్టు నెలలో రెండు సార్లు వరుస దొంగతనాలకు పాల్పడినా … అపరిచితుల పై పోలీసు నిఘా యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.

 బండ రాళ్లతో తలపై బాది హత్యకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ లాంటి సంఘటనలు తరచుగా పేండేకల్లు ఆర్ ఎస్ లో జరుగుతున్నా ..పోలీసులు మాత్రం పట్టి పట్టనట్లు గా వ్యవహిస్తున్నారని,  ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
 బండ రాళ్లతో తలపై బాది హత్యకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ లాంటి సంఘటనలు తరచుగా పేండేకల్లు ఆర్ ఎస్ లో జరుగుతున్నా ..పోలీసులు మాత్రం పట్టి పట్టనట్లు గా వ్యవహిస్తున్నారని,  ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.  పేండేకల్లు రైల్యే స్టేషన్ పరిధిలో 30కి పైగా గ్రాములు బ్యాంకులకు ,  రైల్యే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు , బెంగుళూరు , హైదరాబాదు , గుంటూరు వంటి ప్రాంతాలకు వెళుతున్నారని  అర్ధరాత్రులు ప్రయాణికులు ప్రయాణించాలంటే వణుకు పుడుతుందని కొంత మంది ప్రయాణికులు న్యూస్ వెలుగు ప్రతినిధికి  తెలిపారు.  ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు , ప్రజాసంఘాలు కోరుతూన్నారు.                                                                                             ( పాతచిత్రం)
పేండేకల్లు రైల్యే స్టేషన్ పరిధిలో 30కి పైగా గ్రాములు బ్యాంకులకు ,  రైల్యే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు , బెంగుళూరు , హైదరాబాదు , గుంటూరు వంటి ప్రాంతాలకు వెళుతున్నారని  అర్ధరాత్రులు ప్రయాణికులు ప్రయాణించాలంటే వణుకు పుడుతుందని కొంత మంది ప్రయాణికులు న్యూస్ వెలుగు ప్రతినిధికి  తెలిపారు.  ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు , ప్రజాసంఘాలు కోరుతూన్నారు.                                                                                             ( పాతచిత్రం)
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM