
వెంకన్న భక్తులకు ఇక నాణ్యమైన లడ్డు: ఈవో
తిరుమల: శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైనా లడ్డు నాణ్యతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు టిటిడి ఇఓ శ్యామలరావు వెల్లడించారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న టీటీడీ మార్కెట్ గోడౌన్ నుంచి తిరుమలకు నంది నెయ్యి ట్యాంకర్లను తరలించే కార్యక్రమాన్ని టిటిడి ఇఓ శ్యామలరావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులకు నాణ్యమైన లడ్డు ప్రసాదాలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!