
వరద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి
అమరావతి : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ వెళ్లారు..అనంతరం కబేళా సెంటర్ లో స్థానిక ప్రజలతో మాట్లాడారు అనంతరం అక్కడి వరద ముంపు , సహాయక చర్యలను బాదితులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకొని…అక్కడి పరిస్థితులను అధికారుల సమక్షంలో పరిశీలించారు.
Was this helpful?
Thanks for your feedback!