
కాకినాడ జిల్లా ముంపుప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ, పంట పొలాలను పరిశీలించారు. పడవలో ప్రయాణించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం వరద ముంపుపై పూర్తి స్థాయిలో ప్రజలను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం వరద బాధి
 తులకు భరోసా కల్పించారు.
తులకు భరోసా కల్పించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM