
తీపికబురు అందించిన కేంద్రం
ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PMJAY) పథకాన్ని ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది దింతో దేశంలోని సుమారు 4.5 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తుంది మరియు దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలు లభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది . అర్హులైన అందరికి ప్రత్యేకమైన కార్డును అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
వారి ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకానికి దరఖా

3,437 కోట్ల రూపాయల వ్యయంతో AB PMJAY కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీని బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM