
ఖైరతాబాద్ భక్త నిమజ్జనాల అంగరంగ వైభవం
హైదరాబాద్, న్యూస్ వెలుగు ; తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్ మరింత జోరుగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్ మరింత జోరుగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిమజ్జన పాయింట్ల వద్దకు విగ్రహాలను భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నాయి.
Was this helpful?
Thanks for your feedback!