
విజయవాడ వరద బాధితులకు బొల్లవరం గ్రామస్థులు రూ . 47,340 విరాళం
కర్నూలు,న్యూస్ వెలుగు; కల్లూరు మండలం బొల్లవరం గ్రామ ప్రజలు విజయవాడ వరద బాధితులకు టీడీపీ కల్లూరు మండలపార్టీ అధ్యక్షులు. డి. రామాంజనేయులు ఆధ్వర్యంలో. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారికి 47,340 రూపాయల ఆర్థిక సహాయాన్నిబొల్లవరం గ్రామ ప్రజలు అందజేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ టీడీపీ అధ్యక్షులు N. విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి BVG. మస్తాన్ నాయుడు, B.జానకి రాముడు,M. మధు,SMC చైర్మన్ D. మస్తాన్ నాయుడు,ఉపాధ్యక్షులు B. లక్ష్మన్న, బాలోజీ సురేంద్ర, BVG. వెంకటేశ్వర్లు, R. మౌలాలి N. ప్రసాద్ గౌడు,తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist