
మన గుండెను మనమే కాపాడుకుందాం
కర్నూలు, న్యూస్ వెలుగు; మన గుండెను మనమే కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. ప్రజలు ఆరోగ్యo కోసం అవగాహన ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ .ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.

Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist