నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో నేటి నుంచి శ్రీ దేవమ్మ దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా నేటి నుంచి 12వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ దేవి పురాణ ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు.కావున సద్భక్తదులు హాజరై శ్రీ దేవి కృపకు పాత్రులు కావాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda