వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ పురస్కారం

వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ పురస్కారం

నేషనల్; వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ పురస్కారం వరించింది. విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌ పురస్కారం మైక్రోఆర్‌ఎన్‌ఏ ఆవిష్కరణ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రపై పరిశోధనలకు గుర్తింపుగా పురస్కారం లభించినట్లు అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS