
లావోస్ నుంచి భారత్ కు నరేంద్రమోదీ
డిల్లీ ; రెండు రోజుల లావోస్ పర్యటనను ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరిగి లావోస్ నుంచి భారత్ కు ప్రయాణమయ్యారు. లావోస్ విమానాశ్రయంలో ఆ దేశ ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రధానికి సాదరంగా వీడ్కోలు పలికారు.
లావోస్ పీడీఆర్లోని వియంటియాన్లో జరిగిన 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని మాట్లాడారు. ఇది యుద్ధాల యుగం కాదని, సమస్యలకు యుద్ధరంగం నుంచి పరిష్కారం లభించదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM