
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో చర్యలు చేపట్టిన అధికారులు
పిఠాపురం :  నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, తాటిపత్రి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ (ZPHS) ఆవరణలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం కారణంగా, 
 పలువురు విద్యార్థుల విద్యుత్ షాక్ కు గురైన విషయం ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్  దృష్టికి రావడంతో, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వేరే ప్రదేశానికి స్థంభాన్ని మార్చాల్సిందిగా, అధికారులను ఆదేశించారు.
 పలువురు విద్యార్థుల విద్యుత్ షాక్ కు గురైన విషయం ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్  దృష్టికి రావడంతో, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వేరే ప్రదేశానికి స్థంభాన్ని మార్చాల్సిందిగా, అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే పాఠశాల ఆవరణ నుండి విద్యుత్ స్తంభాన్ని వేరే ప్రదేశానికి మార్చి రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
 ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే పాఠశాల ఆవరణ నుండి విద్యుత్ స్తంభాన్ని వేరే ప్రదేశానికి మార్చి రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM